- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఐస్ క్రీమ్ కొనివ్వలేదని బాలిక సూసైడ్
by Disha Web Desk 4 |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తల్లిదండ్రులు ఐస్ క్రీమ్ కొనివ్వలేదని ఒక బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పుల్లురి వేదశ్రీ (17) ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story