- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకే కేటాయించాలి
by Naga Rani Yarlagadda |
తమ గచ్చిబౌలి భాగ్యనగర్ టీఎన్జీఓస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటికి కేటాయించిన స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నారని గత ఉత్తర్వుల మేరకు..

X
- సీఎస్కు టీఎన్జీవో కేంద్ర సంఘం వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: తమ గచ్చిబౌలి భాగ్యనగర్ టీఎన్జీఓస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటికి కేటాయించిన స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నారని గత ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం వెంటనే ఆ స్థలాలను బీటీ టీఎన్జీఓస్సొసైటీకి కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు, సీఎం స్పెషల్సెక్రటరీ శేషాద్రిలను కలిసి విజ్ఞప్తి చేసినట్లు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఏం. హుస్సేని ముజీబ్ లు తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే తగు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందుకు టీఎన్జీవో సంఘం పక్షాన ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సుమారు 4 వేల మంది రిటైర్ ఉద్యోగులు, సర్వీసులో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆ స్థలాలను వారికే కేటాయించాలని సీఎస్కు విన్నవించినట్లు వారు తెలిపారు.
Next Story






