- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
HYD: కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మచ్చేందర్ రావు(94) కన్నుమూశారు. వయోభారంతో శుక్రవారం సాయంత్రం ఆల్వాల్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన తెలుగు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, 1978-1983లో జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా మచ్చేందర్ రావు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్తు స్వామిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన ఎన్ఏ కృష్ణ చేతిలో ఓడిపోయాడు.
Next Story