- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
HYD : విషాదం.. రైలు కింద పడి తండ్రి, కుమార్తె సూసైడ్
by Disha Web Desk 4 |
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రైలు కింద పడి తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ పరిధి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో తండ్రి మల్లేష్(81), కుమార్తె ఉమారాణి(38) సూసైడ్ చేసుకున్నారు. కాగా మృతుడు మల్లేష్ భార్య ఏడాది క్రితం మృతి చెందినట్లు తెలిసింది.
అప్పటినుంచి వారిని పట్టించుకునేవారు లేకుండా పోయారు. దాంతో బుధవారం మల్లేష్ కూతురిని వెంటబెట్టుకుని మౌలాలి రైల్వే ట్రాక్ వద్దకు వచ్చాడు. ఆ తరువాత ఇద్దరు కలిసి రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Next Story