- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అంగన్ వాడీల్లో గుడ్లు మాయం.. తెలంగాణ సర్కార్ నయా ప్లాన్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: అంగన్ వాడీ కేంద్రాల నుంచి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు చేరాల్సిన గుడ్లు దారి మళ్లడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కోడి గుడ్ల రవాణా, లబ్ధిదారులకు పారదర్శకంగా అందేలా తెలంగాణ సర్కార్ నయా ప్లాన్ వేసింది. గుడ్ల పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు గుడ్లపై ఇక నుంచి రంగులతో ముద్రలు వేయాలని డిసైడ్ అయింది. నెలలో పది రోజులకు ఒక సారి కోడి గుడ్లపై ప్రత్యేక రంగుతో కూడిన ముద్రను వేయనున్నారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్ల పరిధిలో కాంట్రాక్టర్లకు సర్కారు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story