- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శోభాయాత్రలో ఒక్క రామభక్తుడిపై పోలీసు లాఠీ పడొద్దు.. సిటీ పోలీస్ కమిషనర్ కు రాజాసింగ్ విజ్ఞప్తి
by Disha Web Desk 13 |
X
దిశ, డైనమిక్ బ్యూరో:శ్రీరామనవమి శోభయాత్రలో పోలీసులు అత్యుత్సాహం చూపితే సహించేది లేదని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రతియేటా శోభాయాత్రలో పోలీసుల వల్లే డిస్ట్రబెన్స్ ఏర్పడుతోందని హాట్ కామెట్స్ చేశారు. ఈసారి ఒక్క రామభక్తుడిపై పోలీసుల లాఠీ దెబ్బ పడకుండా చూసుకోలని సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన రాజాసింగ్.. 2010 నుంచి శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తున్నామని అయితే యాత్ర కొనసాగే కొన్ని ప్రాంతాల్లో పోలీసులే కావాలని రామభక్తులను తోయడంతో పాటు లాఠీలతో కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి కొత్త ప్రభుత్వం, కొత్త కమిషనర్ ఉన్నారని.. అందువల్ల శోభయాత్రలో రామభక్తులపై పోలీసుల లాఠీ దెబ్బ పడకుండా చూసుకోవాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.
Next Story