Breaking News: ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన వారసులు

by Disha Web Desk 5 |
Breaking News: ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన వారసులు
X

దిశ వెబ్ డెస్క్: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సీనీనటులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఇవ్వాళ తెల్లవారుజామునే అక్కడికి చేరుకోని అంజలి ఘటించారు. ఈ విషయం తెలుసుకున్న వీరి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అంతా సందడి వాతావరణం నెలకొంది.



Next Story

Most Viewed