- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking News: ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన వారసులు
by Disha Web Desk 5 |
X
దిశ వెబ్ డెస్క్: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సీనీనటులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఇవ్వాళ తెల్లవారుజామునే అక్కడికి చేరుకోని అంజలి ఘటించారు. ఈ విషయం తెలుసుకున్న వీరి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అంతా సందడి వాతావరణం నెలకొంది.
Next Story