ఢిల్లీలో కవిత కోసం అంతా రెడీ అవుతుంది: Bandi Sanjay

by Disha Web Desk 12 |
ఢిల్లీలో కవిత కోసం అంతా రెడీ అవుతుంది:  Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కవిత కోపం అంతా రెడీ అవుతందని.. అన్నారు. కాగా ఈ రోజు ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్య కారణంగా హాజరు కాలేదు. అలాగే తన లాయర్‌తో ఈడీ అడిగిన సమాచారం. అలాగే కవిత లేఖను పంపించింది. దీంతో ఈడీ కవిత లేఖపై ఏ విధంగా స్పందింస్తారో అన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story