- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
CPM ఈ పరిస్థితి రావడానికి కారణం అదే: తమ్మినేని
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రజల అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కేవలం కమ్యూనిస్టులకే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ప్రజలకు ఫ్యాషన్ తగ్గిందని తెలిపారు. కమ్యూనిస్టులు ఈ దుస్థితికి చేరడానికి కొంత పార్టీలో లోపం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్తో జరిపిన భేటీలో కేవలం బీజేపీ అంశం మాత్రమే చర్చకు వచ్చిందని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించడానికే సీపీఐ, సీపీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చాయని అన్నారు. పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచితాలు కొనసాగించాలని కోరారు.
Also Read : సీపీఐ మహాసభలకు హాజరైన తమ్మినేని వీరభద్రం
Next Story