- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సొంత ఖర్చుతో ఆలయ ముఖద్వారా నిర్మాణం.. పనులు ప్రారంభం
by Disha Web Desk 2 |
X
దిశ, మర్రిగూడ: నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండల కేంద్రంలోని శ్రీభవాని రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారా నిర్మాణ పనులకు గురువారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్నరావు దంపతులు శంకుస్థాపన చేశారు. రూ.2 లక్షల వారి సొంత డబ్బుతో ముఖ ద్వారా నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆలయ పూజారి ఎల్వీ శర్మకు ఆ చెక్కును అంజన్నరావు దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొనుగోటి విజయ రామారావు, తాజా మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story