- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Congress: ఆర్టీసీ బస్సుల్లో స్వీట్లు పంచిన కాంగ్రెస్ మహిళా నేతలు.. ఎందుకంటే?
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాళ గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా గత ఏడాది కాలంగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న సందర్భంగా టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు స్వీట్లు పంచారు. కాగా, మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుని ఏడాది కావొస్తోంది. ఉచిత ప్రయాణంపై ఎన్నో విమర్శలు వచ్చిన క్షేత్ర స్థాయిలో అమలు అవుతూనే ఉన్నది.
Advertisement
Next Story