సీఎం కేసీఆర్ ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన

by Disha Web Desk 4 |
సీఎం కేసీఆర్ ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఇలాకాలో ఆర్టీసీ డైవర్లు ఆందోళన చేపట్టడం సంచలనంగా మారింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపోలో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు బస్సు డ్రైవర్లతో రీజనల్ మేనేజర్ సుదర్శన్, డిపో మేనేజర్ సురేఖ దురుసుగా ప్రవర్తించారని డ్రైవర్లు ఆరోపించారు. డ్రైవర్ల నిరసనతో డిపోలో 28 బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Also Read..

నాలుగు నెలల్లో రూ.1000 కోట్లు.. పార్టీని పాపులర్ చేసేందుకు సీఎం KCR బిగ్ స్కెచ్!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed