- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కాంగ్రెస్ నూతన ఎంపీలతో భేటీ కానున్న సీఎం రేవంత్
by Satheesh |
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నూతన ఎంపీలతో ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నూతన ఎంపీలతో సమావేశం అవ్వనున్నారు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్ ఈ నెల 24 నుండి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో రాష్ట్ర విజభన హామీలు, రాష్ట్ర ప్రయోజనాలపై అనుసరించే వ్యూహాలను కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, పార్లమంట్ ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో కొందరు కొత్తగా ఎన్నికైన వారు ఉండటంతో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలను రేవంత్ రెడ్డి వారికి వివరించనున్నారు.
Next Story