ఉర్సు ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి కానుక

by Disha Web Desk 2 |
ఉర్సు ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి కానుక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉర్సు-ఎ-షరీఫ్ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్‌‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed