- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టాన పెద్దలతో భేటీ
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రేపు సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగే పార్టీ సీఈసీ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో ఇప్పిటకే 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అదేవిధంగా మిగతా స్థానాలకు అభ్యర్థులపై రేపు ఢిల్లీలోకి కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు. ఆయన వెంట ఒకరిద్దరు మంత్రులు వెళ్లే అవకాశం ఉంది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, రఘువీర్ కుందూరు, మహబూబా బాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఇప్పటికే ప్రకటించారు. మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ పాలమూరు బహిరంగ సభలో వెల్లడించారు.
Next Story