- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి
by Muthe.Rajitha |
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ(Delhi) వెళ్లిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ(Delhi) వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేటి సాయంత్రం పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. మొదట కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)తో సాయంత్రం 5.30 గంటలకు, అనంతరం రాత్రి 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) తో సమావేశం అవనున్నారు. ఆ తర్వాత 7.30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అనుమతులు, నిధుల మంజూరు గురించి వీరితో సీఎం చర్చించనున్నారు.
Next Story






