అంబేద్కర్ అందరివాడు.. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 14 |
అంబేద్కర్ అందరివాడు.. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed