- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
CM Revanth Reddy: సీజేఐ జస్టీస్ డీవై చంద్రచూడ్ను కలిసిన సీఎం రేవంత్రెడ్డి
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: రాజేంద్రనగర్లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమాలో ఉన్న జస్టీస్ డీవై చంద్రచూడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణం గురించి వారి మధ్య కాసేపు చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
Next Story