CM Revanth Reddy: సీజేఐ జస్టీస్ డీవై చంద్రచూడ్‌ను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

by Disha Web Desk 1 |
CM Revanth Reddy: సీజేఐ జస్టీస్ డీవై చంద్రచూడ్‌ను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాజేంద్రనగర్‌లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీం‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమాలో ఉన్న జస్టీస్ డీవై చంద్రచూడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణం గురించి వారి మధ్య కాసేపు చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed