- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దుగ్గొండికి చేరుకున్న సీఎం కేసీఆర్..
by Disha Web Desk 11 |
X
దిశ, నర్సంపేట: అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను గురువారం ఉదయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామంలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడారు. నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నష్ట పోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10000/- చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
Next Story