- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీభవన్లో మలక్ పేట్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ
గాంధీభవన్లో మలక్పేట్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలి ఉల్లాఖాన్, మలక్పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య తొపులాట జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్: గాంధీభవన్లో మలక్పేట్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలి ఉల్లాఖాన్, మలక్పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య తొపులాట జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ డీసీసీ పదవి కావాలని కోరడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. గాంధీభవన్లోనే ఇరు వర్గాలు గొడవకు దిగడం హాట్ టాపిక్గా మారింది. గతంలో కూడా గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలపడం, గొడవలు పడటంతో అధిష్టానం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని సొంతపార్టీ నేతలు సూచిస్తున్నారు.
Next Story






