పాక్‌కు కోలుకోలేని షాకిచ్చిన చైనా.. దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్

by Bhoopathi Nagaiah |
పాక్‌కు కోలుకోలేని షాకిచ్చిన చైనా.. దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్
X

ఇంతకాలం తమకు చైనా మద్దతు ఉంటుందని ఆశించిన పాకిస్తాన్​కు కోలుకోలేని షాక్​తగిలింది. కశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసినప్పటి నుంచి పాకిస్తాన్ పై భారత్ ప్రతి చర్యకు దిగింది. ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, యుద్ధ విమానాలు, మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. భారత రక్షణ సిస్టం వాటిని విజయవంతంగా ఎదుర్కొంది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ మెరుపు దాడికి ప్రపంచ వ్యప్తంగా మద్దతు లభించింది. అయితే నిన్న, మొన్నటి వరకు పాక్ వెన్నుదన్నుగా ఉన్న చైనా కూడా షాక్ ఇచ్చింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పరస్పర దాడులపై చైనా ఇవాళ ఉదయం స్పందించింది. ఇంతకూ చైనా ఎలా స్పందించింది, ఏమన్నదో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.

దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ సంస్థ వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ప్రజల్లో కొంత ఆందోళన, అపోహలు నెలకొన్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం వెను వెంటనే నివృత్తి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఆయిల్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇంధన సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేవని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇంకా ఎలాంటి వివరాలు అందించిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధంలో తెలుగు జవాన్​నేలకొరిగారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుండగా భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. జమ్మూకాశ్మీర్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్‌ వీర మరణం పొందారు. అయితే ఈ జవాన్ ఎక్కడి వ్యక్తి, స్వస్థలం ఎక్కడో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఆపరేషన్ సిందూర్‌తో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ భారత సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. సామాన్య పౌరులే లక్ష్యంగా విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతోంది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రజర్వానీ గ్రామం నుంచి వాహనంలో పారిపోవడానికి ప్రయత్నించిన ఓ కుటుంబంపై ఫిరంగి వచ్చిపడింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బారాముల్లాలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు. ఈ దాడిపై పూర్తి సమాచారం ఈ లింక్‌లో చూడండి.



Next Story

Most Viewed