కేరళకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

by Disha Web Desk 14 |
కేరళకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేరళ కాంగ్రెస్ నిర్వహిస్తున్నది. ఈ సమరాగ్ని ముగింపు బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా పాల్గోని ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ రాత్రికి తిరిగి హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మధ్యాహ్నం 2గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్‌ మున్షి తిరువనంతపురం వెళ్లింది.

Next Story

Most Viewed