- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఎవరో చెప్పారని ఎన్నికలు పెడతామా?, ఎన్నికలు ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయని అన్నారు. టీఆర్ఎస్కు తెలంగాణలో పోటీ లేదని, అసలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమకు పోటీనే కాదని అభిప్రాయపడ్డారు. ఈసారి భారీ మెజారిటీతో 95 నుంచి 105 స్థానాల్లో గెలిచితీరుతామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా, ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని, ఈసారి మా దగ్గర బ్రహ్మండమైన మంత్రం ఉందని కేసీఆర్ ప్రకటించారు.
Next Story






