Cyber ​​Fraud: నిర్మలా సీతారామన్ ఫోటోతో హైదరాబాద్ వాసికి టోకరా

by Prasad Jukanti |

Cyber ​​Fraud: నిర్మలా సీతారామన్ ఫోటోతో హైదరాబాద్ వాసికి  టోకరా
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాలు (Cyber ​​Fraud)రోజు రోజుకు కొత్త తరహా మోసాలతో రెచ్చిపోతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫోటో పెట్టి ఓ వృద్ధుడికి టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. పెట్టుబడిపై అధిక లాభాలు అంటూ ఫేస్ బుక్ లో దుండగులు పోస్టు పెట్టారు. అది చూసిన హైదరాబాద్ కు చెందిన వృద్ధుడు ఆ లింక్ ఓపెన్ చేశారు. నిర్మలా సీతారామన్ ఫోటో ఉండటంతో లింక్ క్లిక్ చేశాడు. దాంతో అతడి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.14.35 లక్షలు కాజేశారు.

Next Story