- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మావోయిస్టుల అలజడి.. వాహనాలకు నిప్పు పెట్టడంతో కలకలం
by Disha Web Desk 4 |
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: మావోయిస్టులు రోడ్డు నిర్మాణం పనుల్లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ సంఘటన గడ్చిరౌలి జిల్లా ఎటపల్లి సమీపంలో జరిగింది. కొన్నిరోజులుగా సూరజ్ ఘడ్ - పారస్ ఘడ్ మధ్య రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా గురువారం రాత్రి మావోయిస్టులు దాడి చేసి ఓ ప్రొక్లైనర్తో పాటు ట్రాక్టర్, మరో వాహనానికి నిప్పు పెట్టారు. వారంలో ఇది రెండవ సంఘటన కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- Tags
- maoist
- gadchiroli
Next Story