- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర ప్రభుత్వ సెక్షన్ అధికారుల పర్యటన
by Yella Dhawani Reddy |
కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో కొత్తగా ఎంపికైన 32 సెక్షన్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులతో భేటి అయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో కొత్తగా ఎంపికైన 32 సెక్షన్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులతో భేటి అయ్యారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు భేటి అయి ఇక్కడ పరిపాలన విధానాన్ని, ప్రభుత్వ వ్యవస్థ తీరును అధ్యయనం చేశారు. శుక్ర, శనివారాల్లో వారు రాష్ట్రంలోని రెండు శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఇక్కడి విధానాలను తెలుసుకున్నారు. వీరికి మున్సిపల్శాఖ ప్రభుత్వ అదనపు కార్యదర్శి సిహెచ్. ప్రియాంక, అడిషనల్సెక్రటరీ వి.సైదా, ప్రభుత్వ ఉప కార్యదర్శి, మున్సిపల్ పట్టగాభివృద్ధి శాఖ అధికారులు వారికి సమాచారాన్ని అందించారు. వారి సందేహాలను తీర్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు.
Next Story






