బ్రేకింగ్ : కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. NTR బొమ్మతో రూ.100 కాయిన్

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. NTR బొమ్మతో రూ.100 కాయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఎన్టీఆర్ అందించిన సేవలకు గుర్తుగా ఇక ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్ ముద్రించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దగ్గుబాటి పురంధరేశ్వరిని మింట్ అధికారులు కలిశారు. పురంధరేశ్వరికి నమునా కాయిన్ చూయించి ఆమె నుంచి మింట్ అధికారులు సలహాలు కోరారు.

ఇవి కూడా చదవండి : బిగ్ అలర్ట్.. మార్చి 31 తర్వాత మీ పాన్ పనిచేయదు


Next Story

Most Viewed