- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కులగణనపై కేంద్ర వ్యూహాత్మక స్టెప్.. కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా కులగణనపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షత రాజకీయ వ్యవహారాల కమిటీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
2026 మార్చి నాటికి మావోయిస్టుల నిర్మూలనే లక్షంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్గా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టల్లో చేపట్టిన భారీ ఆపరేషన్లో ఆ ప్రాంతంపై భద్రతా బలగాలు పట్టు సాధించినట్లు తెలుస్తున్నది. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఈ గాలింపు చర్యల్లో గుట్టల్లో మరింత ముందుకు దూసుకెళ్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే ఆ వీడియోలో ఏమున్నది..? భద్రతా బలగాల ప్రయత్నం ఫలించిందా అనే విషయం ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ వద్ద ఇవాళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కార్యాలయంలోనే ఉన్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. విజయవాడలో ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసలు అక్కడ గొడవ జరగడానికి కారణం ఏంది..? షర్మిల డిమాండ్ ఏంటో ఈ లింక్లో చూదాం.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి అసెంబ్లీకి రమ్మంటే రాని కేసీఆర్కు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడిది అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలలుగా ప్రభుత్వం నుంచి అన్ని వసతులు అనుభవిస్తూ అసెంబ్లీకి మాత్రం రాకుండా పిల్లలను పంపామని చెబుతున్నారని, మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని నిలదీశారు. అధికారంలో ఉంటే చెలాయిస్తాం.. లేదంటే అసెంబ్లీకి రాను అంటే ఎట్లా అని మండిపడ్డారు. ఈ పదేళ్లు అధికారం మాదేనని, రాబోయే పదేళ్లు మీరు ఫామ్హౌస్లోనే ఉంటారని, ఆ తర్వాత మీ చరిత్ర ఫామ్హౌస్లోనే పరిసమాప్తం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది.