రాజాసింగ్ పై నమోదైన కేసు కొట్టివేత

by Muthe.Rajitha |   (  Updated:2025-03-28 17:29:02  IST  )

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది.

రాజాసింగ్ పై నమోదైన కేసు కొట్టివేత
X

దిశ, తెలంగాణ బ్యూరో : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. విద్వేషపూరితమైన ప్రసంగం చేసినట్లు దానిని సోషల్ మీడియాలో చూసిన ఓ వ్యకి రాజా సింగ్ పై మంగళహట్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై పలుమార్లు విచారణ జరగగా... సరైన ఆధారాలు లేని కారణంగా నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజసింగ్ ను నిర్దోషిగా విడుదల చేసింది. రాజాసింగ్ తరపున అడ్వకేట్ కరుణ సాగర్ వాదనలు వినిపించారు.

Next Story