- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం.. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రా
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఇవాళ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, అదే స్థానంలో విధులు నిర్వర్తించిన డీసీపీ సాయిచైతన్యను బదీలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ముగ్గురి పేర్లను సీఎస్ శాంతికుమారి ఈసీకి పంపింది. మొత్తం ముగ్గురు పేర్లను పరిశీలించిన ఈసీ చివరకు స్నేహ మెహ్రాను హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఇచ్చిన బాధ్యతలను వెంటనే స్వీకరించాలని ఈసీ ఆదేశించింది.
Next Story