- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: కామారెడ్డి జిల్లా ఘన్పూర్ వద్ద పోలీసుల తనిఖీలు.. రూ.49.08 లక్షల నగదు సీజ్
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: లోక్సభ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు రోడ్లపై పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కామారెడ్డి జిల్లా పరిధిలోని ఘన్పూర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేపడుతుండగా.. కారులో తరలిస్తున్న రూ.49.08 లక్షలను గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో క్యాష్ను సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్కు అప్పగించారు.
Next Story