- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గాయకుడు సాయిచంద్ మృతి విచారకరం.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి విచారకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన ఇలా అకాల మరణం చెందడం దిగ్భ్రాంతికరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట కాలంలో తన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్ గారి ఆకస్మిక మరణం విచారకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట కాలంలో తన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 29, 2023
ఓం శాంతి🙏🏻 pic.twitter.com/oSJHFFrZ6n
Next Story