- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శోభాయాత్రలో పాటతో ఉర్రూతలూగించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. వీడియో వైరల్
by Prasad Jukanti |
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగర్ అవతారమెత్తారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో:
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగర్ అవతారమెత్తారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆయన తన గళంతో అందరిని అలరించారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని ఇటీవల ఆయన స్వయంగా రాసి పాడిన పాట ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను శోభాయత్రలో విడుదల చేస్తానని ఇదివరకే ప్రకటించారు. అన్నమాట ప్రకారం ఇవాళ జరిగిన శోభాయాత్రలో పూర్తి పాటను విడుదల చేయడంతో పాటు రాముడి పాటలను పాడి వినిపించారు. రాజాసింగ్ పాటకు యాత్రలో పాల్గొన్న వారంతా రాజాసింగ్ సింగింగ్ కు ఊర్రూతలూగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
जय श्री राम 🚩#SriRamNavami pic.twitter.com/ChmztPcILf
— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) April 17, 2024
Next Story






