- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేత కిలారి మనోహర్
by Muthe.Rajitha |
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పోరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్లో చేరారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పోరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్లో చేరారు. బుధవారం సీఎం నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్బంగా మనోహర్కి కండువా కప్పి పార్టీలోకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆహ్వానించారు.
- Tags
- CM Revanth Redy
Next Story






