చేవెళ్లలో బీజేపీ ముందంజ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లీడ్ ఇదే..!

by Sathputhe Rajesh |

చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లో మొదటి రౌండ్ ముగిసిన తర్వాత బీజేపీకి స్వల్ప మెజారిటీ దక్కింది.

చేవెళ్లలో బీజేపీ ముందంజ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లీడ్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లో మొదటి రౌండ్ ముగిసిన తర్వాత బీజేపీకి స్వల్ప మెజారిటీ దక్కింది. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 3773 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 3214 ఓట్లు పోల్ అయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ 818 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. కాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి 559 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నోటాకు 747 ఓట్లు పడ్డాయి.

Next Story