- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యాదాద్రి ఆలయానికి వెళ్లే భక్తులకు BIG అలర్ట్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఆలయంలోనికి సెల్ఫోన్లు నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈవో భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. భక్తులతో పాటు ఆలయ సిబ్బంది సైతం సెల్ఫోన్లు తీసుకెళ్లడాన్ని నిషేధించింది. భక్తులు తమవెంట తీసుకెళ్లే సెల్ఫోన్లు భద్రపరచుకునేందుకు అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.5ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
Next Story