- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ సెటైరికల్ ట్వీట్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో న్యాయం దొర గడీల్లో నలిగిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. ఈ మేరకు బండి సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశంలో అత్యధిక వేతనం(రూ.4 లక్షలు) తీసుకుంటున్న సీఎం కేసీఆరేనని అన్నారు. ఇక ఆయన తనయుడు కేటీఆర్ పరువు నష్టం విలువ రూ.100 కోట్లు అంటూ బండి చురకలంటించారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత వాచ్ ధర రూ.20 లక్షలుగా ఉందన్నారు. మరి కుక్కల దాడిలో మరణించిన పిల్లల కుటుంబాలు, ర్యాగింగ్ భూతానికి బలైన బాధితురాలు, టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వళ్ల నష్టపోయిన వారి విలువ ఎంతో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు.
Highest paid CM is KCR - ₹4.1lakh per month
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 30, 2023
KCR son’s image - ₹100crore
KCR daughter’s watch - ₹20lakh
What is the worth of victims of rape, ragging , kids mauled by dogs, TSPSC paper leakage ?
దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా!#SaaluDoraSelavuDora