- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో 8 మందికి బెయిల్
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని ఎనిమిది మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని నిందితులను ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నిర్దేశించిన తేదీల్లో వారి ఎదుట విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇక, ఈ కేసులో కీలక నిందితురాలు అయిన రేణుకకు నాంపల్లి కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా మరో ఎనిమిది మంది నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి: నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఎవరూ మోసపోవొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్
Next Story