- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాజేంద్రనగర్లో చెత్తకుండిలో పసికందు
by Disha Web Desk 4 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకూ ప్రజల్లో మానవత్వం తగ్గిపోతోంది. నవమాసాలు మోసిన ఓ తల్లి, పుట్టగానే చనిపోయిన పసికందును చెత్తకుప్పలో పడేసిన ఘటన హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరిగింది. మంగళవారం స్థానికంగా ఉన్న ఓ చెత్తకుండిలో కూరగాయల చెత్త, కవర్లు, పేపర్లతో కలిపి శిశువు మృతదేహాన్ని మూట కట్టినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. శిశువు పుట్టగానే మరణించి ఉంటుందని తెలిపారు. శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story