అలర్ట్: పర్సనల్ ఫోటోలు పంపించొద్దు.. బీ కేర్‌ఫుల్..!

by Disha Web Desk 9 |
అలర్ట్: పర్సనల్ ఫోటోలు పంపించొద్దు.. బీ కేర్‌ఫుల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే సైబర్ సెక్యూరిటీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘ హద్దులు మితిమీరిన స్నేహాలతో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. పూర్తిగా ఎవరో తెలియని వారికి కూడా ఫోటోలు పంపిస్తున్నారు. దీనివల్ల మీరే ప్రమాదంలో పడతారు. ఆ ఫోటోలను ఉపయోగించి... బ్లాక్‌ మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా లోన్స్ పేరుతో ఎక్కువ మోసపోవడం జరుగుతుందని.. జాగ్రత్తగా ఉండండి అంటూ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed