పిడుగుపాటుకు యువకుడి మృతి

by Disha Web Desk 1 |
పిడుగుపాటుకు యువకుడి మృతి
X

దిశ, ఖానాపూర్: పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండల పరిధిలోని రాజుర గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని రాజురా గ్రామ పొలిమేరలో మేకల కాపరి పాతకుంట మోహన్ (21) మేకలు కాస్తున్నాడు. ఈ క్రమంలో వర్షం కురియడంతో కిందకు వెళ్లి నిలబడగా ఆ ప్రాంతో పిడుగు పడడంతో మోహన్ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed