- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిడుగుపాటుకు యువకుడి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, ఖానాపూర్: పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండల పరిధిలోని రాజుర గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని రాజురా గ్రామ పొలిమేరలో మేకల కాపరి పాతకుంట మోహన్ (21) మేకలు కాస్తున్నాడు. ఈ క్రమంలో వర్షం కురియడంతో కిందకు వెళ్లి నిలబడగా ఆ ప్రాంతో పిడుగు పడడంతో మోహన్ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story