- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీబీ పరీక్షలకు ఎక్స్ రే అందుబాటులో
దిశ, ఆదిలాబాద్ : మారుమూల గ్రామాలు,రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాల్లో టీబీ స్క్రీనింగ్ కోసం ఇబ్బందులు కలుగకుండా పోర్టబుల్ ఎక్స్రే, డీఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆదిలాబాద్

X
దిశ, ఆదిలాబాద్ : మారుమూల గ్రామాలు,రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాల్లో టీబీ స్క్రీనింగ్ కోసం ఇబ్బందులు కలుగకుండా పోర్టబుల్ ఎక్స్రే, డీఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారిణి డాక్టర్ సుమలత తెలిపారు.కేంద్ర ప్రభుత్వం టీబీ రోగులను గుర్తించడంలో కీలకంగా ఉండేందుకు 20 లక్షల రూపాయల విలువైన పోర్టబుల్ ఎక్స్రే పరికరాన్ని జిల్లాకు కేటాయించింది.గురువారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఈ పరికరాన్ని ప్రారంభించారు.
Next Story






