- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్-కారు ఢీ.. పలువురు కి గాయాలు
by Ratna Kumari |
దిశ, రామకృష్ణాపూర్ : మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పరిధిలోని జాతీయ రహదారి పై బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం

X
దిశ, రామకృష్ణాపూర్ : మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పరిధిలోని జాతీయ రహదారి పై బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద గురువారం రాత్రి ట్రాక్టర్-కారు ఢీ కొన్నాయి. దీంతో రహదారి పై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఘటన స్థలానికి రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ చేరుకొని క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Next Story






