సమ్మె ఎఫెక్ట్.. కేయూ పరీక్షలు వాయిదా

by Jakkula.Mamatha |

ఆర్టీసీ బస్సులు బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం , శనివారం(ఏప్రిల్ 24, 25)నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు.

సమ్మె ఎఫెక్ట్.. కేయూ పరీక్షలు వాయిదా
X

దిశ, రెబ్బన: ఆర్టీసీ బస్సులు బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం , శనివారం(ఏప్రిల్ 24, 25)నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ కట్ల, పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డా. తిరుమల దేవి ఒక ప్రకటనలో తెలిపినట్టు KUMPA అధ్యక్షులు పి ఉపేందర్ రెడ్డి తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని, మిగతా పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి అన్నారు.

Next Story