- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఇంధనం పై అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు : ఎస్పీ నితిక పంత్
ఇంధనం పై అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు : ఎస్పీ నితిక పంత్
by Batti.Sumithra |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని జిల్లా ఎస్పీ నితిక పంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని జిల్లా ఎస్పీ నితిక పంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి.. వాహనదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి.. ప్రజల్లో గందరగోళం సృష్టించే వారి పై జిల్లా పోలీస్ శాఖ నిఘా ఉందని. ఎలాంటి నిజనిర్ధారణ లేకుండా అసత్య ప్రచారం చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.
Next Story






