జాతీయ స్థాయి సదస్సులో రిమ్స్ డైరెక్టర్..

by Elthuri vijay kumar |

గుంటూర్ జిల్లా మంగళగిరి మెడికల్ కళాశాలలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ హాజరయ్యారు

జాతీయ స్థాయి సదస్సులో రిమ్స్ డైరెక్టర్..
X

జాతీయ స్థాయి సదస్సులో రిమ్స్ డైరెక్టర్..

రోగుల ఆరోగ్య భద్రత అనే అంశంపై ఏపీలో సదస్సు

హాజరైన జైసింగ్ రాథోడ్

దిశ,ఆదిలాబాద్: రోగుల ఆరోగ్య భద్రత అనే అంశంపై ఆంధ్రప్రదేశలో జాతీయ స్థాయి సదస్సు శనివారం జరిగింది. గుంటూర్ జిల్లా మంగళగిరి మెడికల్ కళాశాలలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ హాజరయ్యారు. రోగుల రక్షణ, వైద్య,రోగ నిర్ధారణ పరీక్షలు, రక్త నమూనాల సేకరణ, చికిత్స వంటి తదితర అంశాలపైన సదస్సులో చర్చించారు.

Next Story