- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేయూ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
by Batti.Sumithra |
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మే నెల 7 నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా పడినట్టు సమాచారం.

X
దిశ, రెబ్బన : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మే నెల 7 నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా పడినట్టు సమాచారం. ఆర్టీసీ సమ్మె కారణంగా వాయిదా పడ్డ పరీక్షలు మే 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. 07 నుంచి జరగాల్సిన పరీక్షలు మాత్రం 22 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ కట్ల, పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డా. తిరుమల దేవి ఒక ప్రకటనలో తెలిపినట్టు KUMPA అధ్యక్షులు పి.ఉపేందర్ రెడ్డి తెలిపారు.
Next Story






