ఐఐటీ జెఈ లో జన్నారం వాసికి ఆల్ ఇండియా 449వ ర్యాంకు

by Disha Web Desk 20 |
ఐఐటీ జెఈ లో జన్నారం వాసికి ఆల్ ఇండియా 449వ ర్యాంకు
X

దిశ, జన్నారం : మండలంలోని స్లేట్ హైస్కూల్ విద్యార్థిని జాదవ్ స్నేహ ఐఐటీ జెఈ ఆల్ ఇండియా ఎస్టీ జాబితాలో 449 వ ర్యాంకు సాధించింది. స్నేహ ఒకటవ తరగతి నుండి 10 వతరగతి వరకు స్లేట్ హై స్కూల్ లో విద్యనభ్యసించింది. 2022-2023 వ సంవత్సరానికి నిర్వహించిన ఐఐటీ జెఈ పరీక్షల్లో ఎస్టీ జాబితాలో 449వ ర్యాంకు సాధించింది. దీంతో స్లేట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జోబిన్ పాఠశాల విద్యార్థులు స్నేహను అభినందించారు.



Next Story

Most Viewed