- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఐఐటీ జెఈ లో జన్నారం వాసికి ఆల్ ఇండియా 449వ ర్యాంకు
by Disha Web Desk 20 |
X
దిశ, జన్నారం : మండలంలోని స్లేట్ హైస్కూల్ విద్యార్థిని జాదవ్ స్నేహ ఐఐటీ జెఈ ఆల్ ఇండియా ఎస్టీ జాబితాలో 449 వ ర్యాంకు సాధించింది. స్నేహ ఒకటవ తరగతి నుండి 10 వతరగతి వరకు స్లేట్ హై స్కూల్ లో విద్యనభ్యసించింది. 2022-2023 వ సంవత్సరానికి నిర్వహించిన ఐఐటీ జెఈ పరీక్షల్లో ఎస్టీ జాబితాలో 449వ ర్యాంకు సాధించింది. దీంతో స్లేట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జోబిన్ పాఠశాల విద్యార్థులు స్నేహను అభినందించారు.
Next Story