- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు
by Disha Web Desk 20 |
X
దిశ, తాండూర్ : జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ లో జరిగిన అవకతవకలపై విచారణ కమిటీ నివేదికను అందించింది. ఈ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంఎల్ఎస్ పాయింట్ లో జరిగిన అవకతవకలపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించామని పేర్కొన్నారు. కమిటీ నివేదిక మేరకు సస్పెండ్ చేశామని, విచారణ కమిటీ 15 రోజులలోగా పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
Next Story