- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పోడు భూముల సర్వేను సజావుగా చేపట్టాలి
by Disha Web Desk 20 |
X
దిశ, చింతలమానేపల్లి : పోడుభూముల సర్వేను అధికారులు ఎలాంటి అవకతవకలు లేకుండా చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఛాహత్ భాజ్పాయి అన్నారు. మండలంలోని ఆడిపల్లి గ్రామంలో పర్యటించి పోడుభూముల సర్వేను పరిశీలించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం 2005 ప్రకారం పోడు వ్యవసాయ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అందించనున్న పట్టాలకు సంబంధించిన సర్వే సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సామరస్యంగా చేపట్టాలని జిల్లా అడీషనల్ కలెక్టర్ తెలిపారు.
Next Story